గుజరాత్ లో మజ్లీస్ అధినేత ఒవైసీకి నిరసనలు
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సూరత్కు చేరుకున్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి భారీ నిరసనలు ఎదురవుతున్నాయి. రుదార్పురా బే ర్యాలీకి హాజరైన ఆయనకు నల్లజెండాలు చూపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్ ఈస్ట్...