భారత్ జోడో యాత్ర రాజస్థాన్ చేరకముందే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వివాదం ముదిరింది. గెహ్లాట్ పైలట్ను దేశద్రోహిగా అభివర్ణించడంతో ఇద్దరు నేతల మధ్య మరింత వైరం...
ఉప్పు నిప్పుగా ఉండే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మళ్లీ ఒక వేదికపైన కనిపించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర సన్నాహక...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక గందరగోళంలో పడిపోయింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాయాజాలం విఫలమై రేసుకు దూరంగా ఉండటంతో అది బహిరంగ మైదానంగా మారింది. ఇప్పుడు అసంతృప్త కాంగ్రెస్ నేతల బృందం జీ-23...
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజకీయ శకం ముగిసినట్లే కనిపిస్తున్నది. ఏఐసిసి అధ్యక్షుడు అవుతాడనుకున్న తరణంలో ఆయన చేసిన రాజకీయం అటూ ఇటూ కాకుండా చేసేసింది. ఆయన సోనియా గాంధీతో నేడు జరిపిన భేటీ...
రాజకీయ నిపుణుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లెక్క ఈ సారి తప్పుతుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అశోక్ గెహ్లాట్ కు ఈ సారి ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాజకీయాల పిచ్పై గూగ్లీలు...
ఉత్కంఠ రాజకీయాల మధ్య రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానవర్గం కసరత్తు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన తర్వాత కొత్త సీఎం గురించి...
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో సీఎం అశోక్ గెహ్లాట్ చేరడంతో రాజస్థాన్లో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. సచిన్ పైలట్ రాజస్థాన్ తదుపరి సీఎం అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే గెహ్లాట్ హయాంలో సచిన్ పైలట్...
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా చేయాలనే చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉన్నా గెహ్లాట్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైతే ఆ పార్టీకి బలమైన...
స్వార్ధం రాజకీయ నాయకులు ఈ దేశానికి పట్టిన దరిద్రం. కరోనా సమయంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని అనిశ్చిత స్థితిలో కూడా దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారంటే వారెంత స్వార్ధపరులు? కరోనా కష్టాల్లో ఉన్న...