34.2 C
Hyderabad
April 23, 2024 11: 45 AM

Tag : Assembly elections

Slider ముఖ్యంశాలు

అంతరాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం

Bhavani
తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సూచించారు. రానున్న...
Slider ముఖ్యంశాలు

శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు

Bhavani
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు కాగా ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నవారు కర్ణాటకకు చెందిన వారేనని...
Slider నిజామాబాద్

సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ మేనిఫెస్టో

Satyam NEWS
సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ...
Slider హైదరాబాద్

తెలంగాణలో అధికారం దక్కేవరకూ అందరూ కృషి చేయాలి

Satyam NEWS
తెలంగాణ లో అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కేరళ బిజెపి రాష్ట్ర కార్యదర్శి సుమలత పిలుపునిచ్చారు. బాగ్ అంబర్పేట్ డివిజన్ భరత్ నగర్ శక్తి కేంద్ర ప్రముఖ్ ఎడెల్లి భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన...
Slider చిత్తూరు

చంద్రబాబు పీఏ సహా 45 మందిపై కేసు

Satyam NEWS
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం పోలీస్‌స్టేషనులో బుధవారం రాత్రి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రామకుప్పం,చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం...
Slider ప్రత్యేకం

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి

Satyam NEWS
కేంద్ర మంత్రి వర్గంలో బండి సంజయ్ కు చోటు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ వైపు రెడ్డి సామాజిక వర్గం మొగ్గు...
Slider ప్రత్యేకం

నేతల పార్టీ ఫిరాయింపులపై స్వంత పార్టీల నుంచే పుకార్లు

Satyam NEWS
తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పెద్దఎత్తున ఫిరాయింపులు జరగబోతున్నాయనే పుకార్లు విస్తృతంగా వ్యాపించాయి. ఈ పుకార్లను ఆయా పార్టీలకు చెందిన వారే...
Slider ముఖ్యంశాలు

ఢిల్లీకి వెళుతున్న వై ఎస్ షర్మిల

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. వైఎస్ షర్మిల ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి...
Slider వరంగల్

హరిత హరం పేరుతో పేదల భూములను గుంజుకుంటున్న కేసీఆర్

Satyam NEWS
పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ రోజు వేంకటా పూర్...
Slider గుంటూరు

సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్న వైసీపీ రౌడీలు

Satyam NEWS
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పట్టణంలో స్థానిక నవయుగ కన్వెన్షన్ లో ఆదివారం నాడు ఐటీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశం విస్తృత స్థాయిలో నిర్వహించారు. ఈ సమావేశానికి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద...