దళిత మహిళా ట్రైనీ ఎస్ఐ పై లైంగిక దాడికి పాల్పడిన ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ని కఠినంగా శిక్షించాలని జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరం మల్లీశ్వరి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా...
తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత అమానవీయంగా జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లవరం మండలం కొమరగిరి పట్నం సముద్ర తీరంలో ఒక యువతి పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు....