39.2 C
Hyderabad
March 29, 2024 14: 02 PM

Tag : Attack on temples

Slider ప్రపంచం

పాకిస్తాన్ లో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

Satyam NEWS
నలుగురు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల సీమా హైదర్ జఖ్రానీ పాకిస్తాన్ నుంచి అక్రమ మార్గం ద్వారా పారిపోయి వచ్చి నోయిడాలోని తన ప్రియుడితో ఉన్న సంఘటన ఇప్పుడు పాకిస్తాన్ లో మతకలహాలు...
Slider జాతీయం

Complaint to Amit shah: మితిమీరిన జగన్ రెడ్డి అరాచకాలు

Satyam NEWS
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమావేశ‌మ‌య్యారు. బుధ‌వారం  సాయంత్రం 4 గంటలకు అమిత్ షా అప్పాయింట్‌మెంట్ ఇచ్చినప్పటికీ, రైతుల సమస్యపై ప్రధాని మోడీతో జిరిగిన సమావేశం కార‌ణంగా టిడిపి...
Slider ప్రత్యేకం

మత దాడులపై ఆంధ్రప్రదేశ్ లో పీఠాధిపతుల రహస్య సమావేశం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాలపై దాడులను హిందూ ధర్మాన్ని అనుసరించే పీఠాధిపతులు సీరియస్ గా తీసుకున్నట్లే కనిపిస్తున్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కప్పదాటు వైఖరిని ఎండగట్టాలని కూడా పీఠాధిపతులు తీవ్రంగా యోచిస్తున్నారు....
Slider చిత్తూరు

గంగాధర నెల్లూరులో నంది విగ్రహంపై పైశాచిక దాడి

Satyam NEWS
చిత్తూరు జిల్లా గంగధర నెల్లూరులో దేవాలయంపై దాడి జరిగింది. తాజాగా ఉపముఖ్యమంత్రి  కె.నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోని ఆగరమంగలం ఆలయంలో నంది విగ్రహాన్ని అగంతకులు ధ్వంసం చేసారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన...
Slider జాతీయం

జగన్ తిరుమల వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

Satyam NEWS
దేవాలయాలపై నిరంతరాయంగా జరుగుతున్న దాడులకు నిరసనగా నల్లబ్యాడ్జి ధరించి పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణరాజు తెలిపారు. దేవాలయాల దాడుల అంశంపై సీబీఐ విచారణ...