తెలంగాణ లో దళితులపై పెరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు
తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ్మయ్య పేర్కొన్నారు. ఆదివారం మంత్రి నర్సింహ్మయ్య కొల్లాపూర్ తెలంగాణ మా మాల మహానాడు నూతన కమిటీని ప్రకటించారు....