తంబళ్లపల్లె పర్యటనలో టీడీపీ నేతలపై దాడులు
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తంబళ్లపల్లె పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. తేదేపా నాయకులు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడ్డారని పోలీసులు మాత్రం కేవలం ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమని...