బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ ఆస్తుల వేలానికి నిర్ణయం
టెలికం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్కు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటించింది. అయితే రాష్ట్ర, జిల్లా, ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థలాలను విక్రయించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. అయితే...