కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ శివారులోని కొయ్యగుట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న “బాన్సువాడ ఆటోనగర్” కు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. TSIIC యండి...
గుంటూరు జిల్లా నరసరావుపేట లో ఆటోనగర్ నిర్మాణానికి మరొక అడుగు ముందుకు పడింది. 40 ఏళ్ల కల సాకారనికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో త్వరలో నిర్మాణ...
దేవాదాయ శాఖకు చెందిన శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారి ఆలయం భూమిని ఆటోనగర్ ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చే ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ మేరకు భారతీయ జనతా...