వివేకా హత్య కేసులో సీబీఐ మధ్యంతర చార్జిషీటు
ఎపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీబీఐ మధ్యంతర ఛార్జిషీటును దాఖలు చేయనున్నట్లు సమాచారం. సీబీఐ ఛార్జిషీటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యంతర...