ఆర్యవైశ్యులకి సముచిత స్థానం కల్పించింది ముఖ్యమంత్రి జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని అగ్ర భాగాన నిలిపింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా బద్వేలు పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర...