బెలూచిస్తాన్ లో కార్మికుల శిబిరంపై ఉగ్రదాడి: ముగ్గురు మృతి
పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ రాష్ట్రంలోని హర్నాయ్ జిల్లాలోని కార్మికుల శిబిరంపై గుర్తుతెలియని ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. మూడు రోజుల క్రితం, క్యూటాలోని...