ఆర్థిక ఇబ్బందులతో బాపట్లలో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో చోటుచేసుకుంది. తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం మట్లాపూడిలోని ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది....