అధికారులకు ప్రాణ సంకటంగా మారిన ప్రభుత్వ తప్పిదాలు
విధి నిర్వహణలో దారుణంగా హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం, జిల్లా రఘునాథపాలెం...