తాండూరు పట్టణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన గణపతులను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కులాలకు అందించే ఆర్థిక మద్దత్తు పథకాల గ్రౌండింగ్ విషయంలో బ్యాంకర్లు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఉద్బోదించారు. శుక్రవారం కల్వకుర్తి...
మేదరి కులస్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని బిసి కమిషన్ ఛైర్మెన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం మరియు జంట నగరాల మహేంద్ర...
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ స్థలాలు పొందిన బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జాతీయ బిసి కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి హామీ ఇచ్చారు. రాష్ట్ర...
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామపంచాయతీలోని సర్వేనెంబర్ 21లోని తమ భూమిలో అక్రమంగా ప్రవేశించి అక్రమంగా భూకబ్జాకు పాల్పడుతున్న నెల్లికుదుర్ జెడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరులపైన చట్టరీత్యా...
రాష్ట్ర బి.సి.కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎ.శంకర్ నారాయణ వెనుకబడిన తరగతుల జాబితా లో చేర్చబడిన అన్ని కులాల ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తామని , అన్నిటిని సమీకరించిన మీదట కమిషన్ లో చర్చించి , కమిషన్ అభిప్రాయాన్ని...
మెడికల్ సీట్ల లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం పై కృషి చేసిన తల్లోజు ఆచారి కి బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ ఘనంగా సన్మానించారు. ఆదివారం బీసీ కమిషన్ కార్యాలయంలో ఆయనకు...
ఈ నెల 16న జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి వనపర్తి జిల్లాకు వస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 02...