24.7 C
Hyderabad
March 29, 2024 05: 26 AM

Tag : Bhadradri Kottagudem Police

Slider ఖమ్మం

ఏజెన్సీ ప్రాంత వాసులకు అండగా పోలీసులు

Murali Krishna
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పినపాక మండలానికి చెందిన పిట్టతోగు గుత్తికోయ గ్రామంలో ఏర్పాటు చేసిన 05 సోలార్ విద్యుద్దీపాలను(వీది లైట్లు) జిల్లా ఎస్పీ డా.వినీత్ ప్రారంభించారు. అదే విధంగా గ్రామంలోని 22 కుటుంబాలకు ఒక్కో...
Slider ఖమ్మం

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

Murali Krishna
అంతర్ జిల్లా దొంగను పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం పట్టణంలో అంతర్ జిల్లా దొంగలు ప్రవేశించి ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్నారని పక్కా సమాచారంతో భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద భూపాలపల్లి పట్టణానికి చెందిన...
Slider ముఖ్యంశాలు

డయల్ యువర్ ఎస్పీకి విశేష స్పందన

Murali Krishna
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  మొదటిసారి నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి  విశేష స్పందన వచ్చింది. వచ్చే నెల నుండి ప్రతి నెల ఒకటో తేదీనే  డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం చేపడతామని  ఎస్పీ...
Slider ఖమ్మం

వెట్ మిక్స్ టిప్పర్ ను తగలబెట్టిన మావోయిస్టులు

Satyam NEWS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో మావోయిస్టుల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దుమ్ముగూడెం మండల సరిహద్దు అయిన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేట గ్రామ సమీపంలో రోడ్డు పనుల కోసం వెట్‌‌మిక్స్ తీసుకెళ్తున్న టిప్పర్‌‌ను...
Slider ఖమ్మం

పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న కుటుంబం

Satyam NEWS
తనపై పెట్రోల్ పోసుకొని నిద్రిస్తున్న భార్య ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ పరిధిలోని పాత పాల్వంచ...
Slider ఖమ్మం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల స్వాధీనం

Satyam NEWS
మావోయిస్టులకు నిషేదిత పేలుడు పదార్ధాలను సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలం ఏఎస్పీ వినీత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గోనెసంచితో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి గ్రామం...
Slider ఖమ్మం

గిరిజనుల నుంచి నిత్యావసరాలు దోచేస్తున్న మావోలు

Satyam NEWS
లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు నిత్యావసర సరకులు అందచేస్తే వాటిని మావోయిస్టులు దౌర్జన్యం చేసి లాక్కోవడం హేయమైన చర్య అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ పి సునీల్ దత్ అన్నారు....