సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండలం లోని వేపల సింగారం గ్రామంలో త్రైత సిద్ధాంతం – ప్రబోధ సేవాసమితి కోదాడ కమిటీ వారి ఆధ్వర్యంలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. త్రిమత...
పవిత్రమైన ఒక గొప్ప సందేశం ఇచ్చే భగవద్గీతను శవయాత్రలలో వినిపించడమనేది అపచారమని తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య వెల్లడించింది. ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకుందామని సమాఖ్య కోరింది. ప్రతి...