ప్రత్యేక సబ్జెక్టు గా భగవద్గీత
వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో భగవద్గీతను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించేలా గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులకు భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని తెలియజేసేందుకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు...