33.2 C
Hyderabad
April 26, 2024 03: 00 AM

Tag : bharat bundh

Slider జాతీయం

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్

Satyam NEWS
ఆర్మీ నియామకాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్​కు నిరసనగా నేడు కొన్ని సంస్థలు భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. దీంతో రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్​ (ఆర్​పీఎఫ్​), గవర్నమెంట్​ రైల్వే పోలీసుల (జీఆర్​పీ) అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లు, కేంద్ర,...
Slider గుంటూరు

ఓటు ద్వారా మోడీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి

Satyam NEWS
గత పది నెలలుగా ఎండనకా, వాననకా పోరాడుతున్న రైతులకు న్యాయం చేయాల్సింది పోయి  మోడీ ప్రభుత్వం శత్రుసేనలపై దాడి చేసినట్లు దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల అత్యంత దారుణంగా వ్యహరిస్తుందని అఖిల పక్షం...
Slider కడప

రాజంపేటలో భారత్ బంద్ విజయవంతం…

Satyam NEWS
మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ “సంయుక్త కిసాన్మోర్చా” ఇచ్చిన పిలుపు మేరకు, దేశవ్యాప్తంగా భారత్ బందులో కడప జిల్లా రాజంపేటలో బంద్...
Slider ప్రత్యేకం

శాంతియుతంగా చేస్తున్న భారత్‌ బంద్‌ ను అడ్డుకోవడం పిరికిపంద చర్య

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అఖిల పక్ష పార్టీల ,రైతు సంఘాల నాయకులతో కలిసి శాంతి యుతంగా భారత్‌ బంద్‌ నిర్వహిస్తుంటే అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడం పిరికి పంద చర్య...
Slider నల్గొండ

శాంతియుతంగా చేస్తున్న భారత్ బంద్ ను అడ్డుకోవడం పిరికిపంద చర్య

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీల, రైతు సంఘాల నాయకులతో కలసి శాంతియుతంగా భారత్ బంద్  నిర్వహిస్తుంటే అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడం పిరికిపంద చర్య అని వైఎస్ఆర్ తెలంగాణ...
Slider విజయనగరం

గులాబ్ తుపాను ను లెక్క చేయ‌కుండా సాగిన బంద్…!

Satyam NEWS
దేశ వ్యాప్త  బంద్ పిలుపు మేర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వామ‌ప‌క్ష‌,కాంగ్రెస్ పార్టీలు బంద్ నిర్వ‌హించాయి..ఓవైపు  గులాబ్ తుపాన్ ప్ర‌భావంతో భారీ వ‌ర్షం  ప‌డుతున్న‌…ముందుగా చెప్పిన విధంగానే వామ‌ప‌క్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు  బంద్ నిర్వ‌హించాయి.జ‌గ‌న్...
Slider గుంటూరు

భారత్ బంద్ కు జగన్ మద్దతు కంటితుడుపు చర్యే

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి అధికారులు పని చేయడం చూస్తుంటే భారత్ బంద్ కు జగన్ మద్దతు ఉందా లేదా అని సందేహం కలుగుతోంది అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు...
Slider ముఖ్యంశాలు

భారత్ బంద్ ఎఫెక్ట్: డిపోలకే పరిమితం అయిన ఆర్టీసీ బస్సులు

Satyam NEWS
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కాంగ్రెస్‌, సీపీఐ,సీపీఎం సహా పలు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. షాద్‌నగర్‌ డిపో నుంచి బస్సులు రాకుండా గేటు వద్ద నేతలు అడ్డుకున్నారు. అత్యవసర సేవలకు బంద్‌ నుంచి మినహాయింపు...
Slider కృష్ణ

కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలి

Satyam NEWS
బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ విజయవంతంగా జరుగుతున్నది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి బంద్ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ కూడా...
Slider ప్రత్యేకం

బీజేపీ కి తొత్తుల్లాగా పని చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, పేదల వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ చెప్పినట్లు అఖిల పక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని టీపీసీసీ...