కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్య విజయం
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజాస్వామ్యానికే విజయమని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి వ్యాఖ్యానించారు. కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా సామాన్య మానవులు అందరూ కూడా కాంగ్రెస్ పై పూర్తి నమ్మకంతో...