రాజంపేట ఇసుక క్వారీలో ఇసుక అక్రమ రవాణా పై టీడీపీ నేతల ఆందోళన….
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మందరం వద్ద సోమవారం చెయ్యేరులోని అక్రమ ఇసుక క్వారీల వద్ద టీడీపీ ఆందోళన చేపట్టారు.రాష్ట్ర టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు అద్వర్యం వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం...