39.2 C
Hyderabad
March 29, 2024 14: 59 PM

Tag : BJP Andhra Pradesh

Slider జాతీయం

తిరుపతి లోక్ సభ అభ్యర్ధి గెలుపు బాధ్యత పవన్ దే

Satyam NEWS
తిరుపతి లోక్ సభ స్థానంలో గెలుపు బాధ్యతను తీసుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కోరారు. నేడు ఢిల్లీలో అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు....
Slider సంపాదకీయం

సోము వీర్రాజూ… ఏమిటీ ఈ అపరిపక్వ వ్యాఖ్యలు?

Satyam NEWS
అసలే అంతంత మాత్రంగా ఉన్న బిజెపి జనసేన సంబంధాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అపరిపక్వ ప్రకటనలతో ప్రమాదకర పరిస్థితులకు చేరుకుంటున్నాయి. తిరుపతి లోక్ సభ స్థానం నుంచి తామే పోటీ చేస్తున్నామని...
Slider ప్రత్యేకం

కమలనాథులకు షాక్ ఇచ్చిన ‘జన’ శ్రేణులు

Satyam NEWS
తిరుపతి పార్లమెంటుకు బిజెపి అభ్యర్ధి పోటీ చేస్తారా? జనసేన అభ్యర్ధి రంగంలో దిగుతారా? ఇది తేల్చుకోలేకే గత వారం రోజులుగా రెండు పార్టీలూ మల్లగుల్లాలు పడుతున్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్ధి...
Slider ముఖ్యంశాలు

ఎంత చెప్పినా…. రాజకీయాలే మాట్లాడుతున్న ఉద్యోగ సంఘం నేత

Satyam NEWS
రాజకీయ నాయకుడి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను వ్యక్తిగతంగా కూడా దూషించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కూడా రాజకీయాలు మాట్లాడటం...
Slider విజయనగరం

డీజీపీ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ఉత్త‌రాంద్ర బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

Satyam NEWS
రాష్ట్రంలో విగ్ర‌హాల విద్వంసం కాండ చినికిచినికి గాలివానలా అవుతోంది. అన్య‌మ‌త‌స్తులు అంశం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కుండా రాజ‌కీయ రంగు అంటుకుంటోంది. సాక్షాత్ పోలీస్ శాఖ అధిప‌తి…విగ్ర‌హాల విధ్వంస కాండలో ప్ర‌తిప‌క్ష టీడీపీ,బీజేపీలకు చెందిన నేత‌ల హ‌స్తం...
Slider ముఖ్యంశాలు

సోము వీర్రాజు అభిమాని ఆత్మహత్యాయత్నంతో అలజడి

Satyam NEWS
విజయనగరం కలెక్టరేట్ వద్ద ఈ ఉదయం అలజడి రేగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టు నకు నిరసనగా బీజేపీ నేతలు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కండువ...
Slider ముఖ్యంశాలు

సోము వీర్రాజుకు చుక్కలు చూపించిన ఏపి పోలీసులు…!

Satyam NEWS
రామతీర్థం రణరంగంగా మారింది. గత అయిదు రోజుల నుంచీ కొండపై జరిగిన రాముడి విగ్రహం శిరస్సు ఘటనను అటు టీడీపీ ఇటు అధికార వైఎస్ఆర్ పార్టీ తమకనుకూలంగా మార్చుకున్న దరిమిలా బీజేపీ కూడా రంగంలో...
Slider కడప

రాయలసీమకు ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ద్రోహి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్...
Slider ముఖ్యంశాలు

నీలాచలం కొండకు భారీ ర్యాలీ కోసం బీజేపీ ప్రణాళిక

Satyam NEWS
విజయనగరం జిల్లా రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన ఘటనతో మరింత ప్రాచుర్యం పొందింది. ఓవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ.. ఇంకో వైపు అధికార పార్టీ వైఎస్సార్సీపీ చేస్తున్న అలజడులతో నీలాచలం కొండ బాగానే ప్రసిద్ధి...
Slider సంపాదకీయం

జగనన్న రాజ్యంలో అయ్యో రామా…..

Satyam NEWS
‘‘సిగ్గుతో తలదించుకున్నాడు’’ అని రాసేందుకు కూడా రామతీర్ధం రాముడు అవకాశం ఇవ్వడం లేదు. పాపం ఆయనకు తల తీసేశారు. కుల రాజకీయాల కోసం మతంపై దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్న తుచ్ఛమైన రాజకీయ నాయకులను...