ప్రొద్దుటూరులో రాచమల్లు రాజ్యాంగం అమలు చేస్తున్నారా?
ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రశ్నిస్తే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు....