సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే పోతిరెడ్డిపాడు జీవో
నీళ్ళు నిధులు నియామకాల ఆకాంక్షల పునాదుల పై ఏర్పాటైన తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. బీజేపీ తెలంగాణ...