దళితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. ఎంపీపీ
దళితులు ఎదుర్కొంటున్నసమస్యలను పరిష్కరించి అర్హులైన వారికి వెంటనే మూడెకరాల భూమిని కేటాయించాలని బిజెపి సీనియర్ నాయకుడు, శామీర్ పెట్ మండల మాజీ ఎంపీపీ వంగరి హృదయ్ కుమార్ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. సోమవారం శామీర్పేట మండల...