నిజామాబాద్ ఎంపీ అరవింద్కు పసుపు రైతుల హెచ్చరిక
పసుపు బోర్డు తెస్తానన్న మాట తప్పినందుకు వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను పసుపు రైతుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. లేకుంటే గ్రామ గ్రామానా అరవింద్ను అడ్డుకుంటామని హెచ్చరించింది....