ఆసిఫాబాద్ MLS పాయింట్ లో ఇటీవల వెలుగు చూసిన భారీ (8400 క్వింటాళ్ల) బియ్యం కుంభకోణం పై పలు అనుమానాలు ఉన్నాయని భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఈ రోజు కాగజ్...
తెలంగాణలో అధికారులు అధికార పార్టీ ఆదేశాలు పాటించడం తప్ప ప్రోటోకాల్ నిబంధనలు పాటించడం మర్చిపోయినట్లున్నారు. అదీ కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక ఆదివాసీ ఎంపికి ఘోర అవమానం చేశారు. ఈ సంఘటన కొమరం...
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆలోచన నుంచి వచ్చిన గరీబ్ కళ్యాణ్ యోజన దేశ పౌరులకు సామాజిక భద్రత, స్వావలంబన సాధన కోసం ఉపకరిస్తున్నదని బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. కొమురం...
తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వీరుల ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా కాగజ్ నగర్ పట్టణం లోని...