ఒడిషాలో సీఎం కాన్వాయ్పై బిజేవైఎం కోడిగుడ్ల దాడి
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై గుడ్ల దాడి జరిగింది. పూరీలో రూ.331 కోట్ల శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్ కాన్వాయ్పై భారతీయ జనతా యువ మోర్చా...