39.2 C
Hyderabad
March 29, 2024 15: 57 PM

Tag : Blood donation Camp

Slider మహబూబ్ నగర్

యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Satyam NEWS
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్బంగా వనపర్తిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. రక్తదానం చేయడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని...
Slider కడప

జనసేన మెగా బ్లడ్ డోనేషన్ క్యాంప్..

Bhavani
అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మన్నూరులోని జనసేన పార్టీ...
Slider ముఖ్యంశాలు

సమాజం కోసం ప్రతి ఒక్కరూ సమయం ఇవ్వాలి

Satyam NEWS
ఈ నెల 26 వ తేదీ సోమవారం    రోజు న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లా లో టీడీపీ రక్తదాన శిబిరం...
Slider విజయనగరం

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి పుట్టిన రోజున మెగా బ్లడ్ క్యాంప్

Satyam NEWS
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు… పార్టీ సీనియర్ నేత…మాన్సాస్ చైర్మన్ పీ.అశోక్ గజపతిరాజు పుట్టిన రోజు సందర్భంగా 25 వ తేదీ అశోక్ బంగ్లా లో మెగా బ్లడ్ డొనేషన్...
Slider నల్గొండ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళకు రక్తదానం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర హాస్పటల్ లో బుధవారం ఒక మహిళకు రక్తదానం చేసిన జనచైతన్య ట్రస్ట్ ఆమె ప్రాణాన్ని నిలిపింది. గర్భసంచి ఆపరేషన్ చేసేందుకు వీలుగా ఆమెకు...
Slider నల్గొండ

దగ్గుపాటి సుశీల రాజారత్నం(డి ఎస్ ఆర్)ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం ఎర్రగడ్డ తండాకు చెందిన గర్భిణీ స్త్రీ బి.కళ్యాణి కి రక్తం అవసరం అయింది. ఆమె భర్త నరహరి ఈ విషయాన్ని హుజూర్ నగర్ పట్టణ...
Slider రంగారెడ్డి

రక్తదానంతో సమాజానికి ఉపయోగం మనకు ఆరోగ్యం

Satyam NEWS
రక్తం దానం చేయడం వల్ల దాతల ఆరోగ్యం కూడా మెరుగవుతుందని సి బి ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి అన్నారు. దానితో బాటు మానసిక సంతృప్తి కలుగుతుందని ఆయన...
Slider నల్గొండ

రక్తదానం చేసి ప్రాణదాతలు గా నిలుద్దాం: జనచైతన్య ట్రస్ట్

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరా హాస్పిటల్ లో మహిళకు ఆపరేషన్ కొరకు ‘బి’పాజిటివ్ రక్తం అత్యవసరంగా కావాలని నిజామ్ జనచైతన్య ట్రస్ట్ ను సంప్రదించగా  ట్రస్ట్ నిర్వాహకులు పినపారాళ్ళ...
Slider గుంటూరు

రక్తదాన శిబిరం విజయవంతం చేద్దాం

Satyam NEWS
ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని పల్నాడు జిల్లా సత్తెన పల్లిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగే ఈ...
Slider నల్గొండ

తలసేమియా చిన్నారులకు రక్తం అందించిన జనచైతన్య ట్రస్ట్

Satyam NEWS
జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల వేపల సింగారం గ్రామంలో సర్పంచ్ అన్నేం శిరీష కొండారెడ్డి  సహకారంతో శుక్రవారం తల సేమియా బాధితుల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు...