ఏజన్సీ ప్రాంతంలో అమాయక గిరిజనులకు అనేక సందర్భములలో రక్తం అందక మరణిస్తూ వున్నారు. గిరిజన ప్రాంతంలలో ప్రజలకి సరైన వైద్యం కూడా అందక వారు ఇబ్బంది పడుతున్న పరిస్తితి వున్నది. ప్రధానంగా ప్రసవాలు, ఏదేని...
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందించేందుకు జిల్లాలోనాలుగు బ్లడ్ స్టోరేజీ యూనిట్లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రక్త నిధి ,రక్త నిల్వ కేంద్రాలు...
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం లోని ఒక ప్రయివేట్ వైద్యశాలలో గర్భిణీ మహిళ కు ‘ఏ’ పాజిటివ్ రక్తం అత్యవసరం ఉన్న విషయాన్ని హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జనచైతన్య ట్రస్ట్ సభ్యులు పినపారాళ్ళ...
రక్త దానం చేయడం కోసం ముందుకు వస్తున్న యువతీ యువకులకు డి ఎస్ ఆర్ ట్రస్ట్ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అంకిత భావంతో రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని డి ఎస్ ఆర్...
హుజూర్ నగర్ నియోజకవర్గం లోని తిలక్ నగర్ కి చెందిన కుర్రి చెంబమ్మ క్యాన్సర్ తో బాధపడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అన్ని పరీక్షలు చేసి...
రక్తదానం మరొకరికి ప్రాణదానం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రయివేట్ వైద్యశాలలో ఒక పెద్దావిడకు ‘బి’ పాజిటివ్ రక్తం అత్యవసరం ఉన్న విషయాన్ని తెలుసుకున్నా జనచైతన్య ట్రస్ట్ సభ్యులు వంశీ,పార సాయి,శివశంకర్...
36 వ గాంధీ ఆసుపత్రి లో అత్యవసర ఆపరేషన్ ఉన్న వ్యక్తికి బ్లడ్ అవసరం అనగానే ఎల్. బి నగర్ ట్రాఫిక్ అడిషనల్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు వెళ్లి రక్తదానం చేశారు. ఆయన ఇప్పటి...
డి.ఎస్.ఆర్.ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం చేసి ఒక వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండలం ఎర్రగట్టు గ్రామానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో హుజూర్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరాడు....
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 70 సంవత్సరాల భద్ర అనే వ్యక్తికి రక్తం అత్యవసరం కాగా మంగళవారం రక్తదానం చేసి మానవతకు ప్రాణం పోసింది. కోదాడ నియోజకవర్గ...
డి ఎస్ ఆర్ ట్రస్ట్ రక్తదానం చేసి మరో ప్రాణాన్నికాపాడింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం భిల్యా నాయక్ తండ కి చెందిన మహిళ అనారోగ్యంతో హుజూర్ నగర్ లోని...