పశ్చిమ బెంగాల్లోని ఒక టిఎంసి నేత ఇంటిలో అర్థరాత్రి బాంబు పేలుడు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. ఈ రోజు మేదినీపూర్లో టిఎంసి...
కాబుల్ లో మరోసారి ముష్కరులు పిల్లల ప్రాణాలను బలితీసుకున్నారు. ఉత్తర అఫ్గానిస్థాన్ లోని ఓ స్కూల్ ను టార్గెట్ చేసి బాంబు దాడి చేశారు. దీంతో 15 మంది పిల్లలు మృతి చెందినట్టు తాలిబాన్...
తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సంఘ విద్రోహ శక్తుల్లా వ్యవహరిస్తున్నారా? ఈ విషయం పై స్పష్టత లేదు కానీ పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని మినాఖాలోని చాపలి గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ...
టర్కీలో పేలుడు సంభవించింది. రాజధాని ఇస్తాంబుల్లోని తక్సిమ్ స్క్వేర్ నుంచి బాంబు పేలుడు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పేలుడులో ఆరుగురు చనిపోయారు. ఇప్పటి వరకు 53 మంది గాయపడినట్లు సమాచారం. ఇస్తాంబుల్లోని అత్యంత...