23న తమటాడలో భూరక్ష పథకం ప్రారంభం
భూసమస్యల శాశ్వత పరిష్కారానికి జగన్ ప్రభుత్వం ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో సమగ్ర భూముల సర్వేకు సంకల్పించింది. సర్వే ఆఫ్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ బృహత్తర...