35.2 C
Hyderabad
April 20, 2024 16: 52 PM

Tag : Brutal Murder

Slider కడప

జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు: వైఎస్ షర్మిలా రెడ్డి

Satyam NEWS
సీఎం జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదని పిసిసి అధ్యక్షురాలు, వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్ధి వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజక వర్గం...
Slider హైదరాబాద్

బీర్ బాటిల్స్‌ కోసం దారుణ హత్య

Bhavani
హైదరాబాద్‌ శివారు మీర్‌పేట పరిధిలో దారుణం జరిగింది. బీర్ బాటిల్స్‌ కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని.. అతన్ని కత్తితో కిరాతకంగా హత్య చేశారు. మృతుడ్ని సాయి వరప్రసాద్‌గా నిర్ధారించారు పోలీసులు. జిల్లెలగూడ నుంచి...
Slider కరీంనగర్

జిల్లాలో దివ్యాంగుడి దారుణ హత్య

Bhavani
కరీంనగర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దివ్యాంగుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామడుగు మండలం తిరుమలపూర్ అనుబంధం కారుపాకులపల్లిలో దివ్యాంగుడు చామంతుల...
Slider ఖమ్మం

యువకుడి దారుణ హత్య

Bhavani
జిల్లా కేంద్రంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్‌లో యువకుడిని కొందరు యువకులు హత్య చేశారు. మృతుడు సాయి పవన్‌(23)గా గుర్తించారు. మరొక యువకుడు సాయి తీవ్రంగా గాయపడ్డారు....
Slider పశ్చిమగోదావరి

జొన్నాడలో హిజ్రా దారుణ హత్య

Bhavani
అంబేద్కర్ కొనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో 216(ఏ) జాతీయ రహదారిపై కాలువ డ్యామ్ వద్ద హిజ్రాను గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేసి పంట కాలువలో విసిరి వేశారు. స్థానికులు...
Slider విజయనగరం

విశాఖపట్నంలో దారుణ హత్య

Bhavani
విశాఖలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఒక రౌడీషీటర్ మధ్య ఘర్షణ హత్య దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కలిపి రౌడీషీటర్ ని హత్య...
Slider కర్నూలు

ఇద్దరు కోడళ్లను హత్య చేసిన మామ

Bhavani
కర్నూలు జిల్లాలో తోడికోడళ్లను దారుణంగా హతమార్చిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విచారణలో సంచలన నిజం వెలుగు చూసింది. పిల్లలు పుట్టలేదనే కారణంతో తోటికోడళ్లను మామే నిర్ధాక్షణ్యంగా చంపేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు....
Slider తూర్పుగోదావరి

ఇద్దరు పసిపిల్లలను ఉరి వేసి హత్య చేసిన తల్లి

Satyam NEWS
దారుణమైన ఈ ఘటన రాజమహేంద్రవరం ఆనంద నగర్ లో ఆదివారం రాత్రి జరిగింది. పూరేటి లక్ష్మీ అనూష  (28) కు 13 ఏళ్ల  క్రితం  తాడేపల్లిగూడెంకు చెందిన రామ్ లక్ష్మణ తో వివాహం జరిగింది....
Slider గుంటూరు

ఎట్రాషియస్: కిరాణా వ్యాపారి దారుణ హత్య

Satyam NEWS
గుర్తు తెలియని దుండగులు గుంటూరు జిల్లా కాశిపాడులో ఒక కిరాణా వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. అడ్డువచ్చిన ఆయన భార్యను అతి కిరాతకంగా హింసించారు. ఈ దారుణ హత్య ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు...