దేశంలో అంతరించిపోయింది అనుకున్న కరోనా మరోసారి పంజా విసురుతుంది. చాపకింద నీరులా.. సమాజంలో విస్తరించిన కరోనా కేసులు రోజు రోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుదల చూస్తున్నాయి. గత వారం రోజులుగా 6 వేలకు పైగా...
మన దేశం లో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు అమాంతం తగ్గి పోయాయి.ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల...
రాబోయే రోజుల్లో మరిన్ని కరోనా కొత్త వేరియంట్లు తప్పవని గాంధీ దవాఖాన సూపరింటెం డెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి పరిశీలిస్తే ఒక వేరియంట్ నుంచి మరో వేరియంట్ పుట్టడానికి...
పిల్లల్లో కరోనాపై బ్రిటన్లో కొత్త పరిశోధన అధ్యయనం వెలువడింది. పెద్దల కంటే 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. దీంతో పిల్లలకు...
కరోనా డెల్టా వేరియంట్ కొత్త మ్యూటెంట్ AY-4 ఇండోర్లో బయటపడింది. ఏడుగురు రోగుల నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్లో ఈ వేరియంట్ వెల్లడైంది. అయితే, ఈ వేరియంట్కు సంబంధించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇండోర్లో,...
కరోనా పుట్టిల్లు చైనా మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తాజాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు ప్రకటించింది చైనా. అక్కడి అధికారులు వందలాది విమానాలు రద్దు చేశారు. స్కూల్స్ మూసివేశారు. చైనా దేశీయంగా అన్నిటినీ మూసివేయడం...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎక్కడ, ఎలా పుట్టిందో.. దాని మూలాలను కనుగొనేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరోసారి పరిశోధించేందుకు రెడీ అవుతోంది. ఇదివరకు రెండుసార్లు ఈ ప్రయత్నం చేసినా.. డ్రాగన్ కంట్రీ చైనా...
కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తింది. కరోనా విజృంభణ తర్వాత చాలా దేశాల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సమయంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు....
ఏపీలోని విశాఖ రేంజ్ లోని మూడు జిల్లాల పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ జిల్లాలలోని కొందరు ప్రజలు తమ బాధ్యతను, సంరక్షణను విస్మరిస్తున్నారని రేంజ్ డీఐజీ రంగారావు అన్నారు. మాస్క్ లు లేకుండా, సామాజిక...