39.2 C
Hyderabad
April 23, 2024 15: 16 PM

Tag : CBI Enquiry

Slider గుంటూరు

వివేకా హత్య కేసు విచారణలో ఏమిటీ దాగుడుమూతలు?

Satyam NEWS
నాలుగేళ్ళు దాటిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అనుసరిస్తున్న  వైఖరి చూస్తుంటే, టామ్ & జెర్రీ  పిల్లల యానిమేషన్ చిత్రం గుర్తుకొస్తుందని, పిల్లి ఎలుకను...
Slider సంపాదకీయం

వివేకా మర్డర్ కేసు: దిగజారి పోయిన పార్టీ పరువు

Satyam NEWS
వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ పురోగతి సాధిస్తున్న కొద్దీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్నది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత...
Slider సంపాదకీయం

జరుగుతున్న పరిణామాలతో దిగాజారుతున్న ప్రతిష్ట

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి....
Slider ప్రత్యేకం

వివేక హత్య సాక్ష్యాలను మాయం చేసింది అవినాష్ రెడ్డే

Satyam NEWS
మాజీమంత్రి  వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఈ ఇద్దరి అరెస్టుతోనే ఆగకపోవచ్చు. విచారణ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈనెల 30వ తేదీ లోగా విచారణ పూర్తి చేస్తారా?, ఇంకా...
Slider జాతీయం

కొత్త మద్యం విధానంలో ఎలాంటి తప్పు లేదు

Satyam NEWS
నూతన మద్యం విధానంలో ఎలాంటి తప్పు లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. సీబీఐ ముందు నిజాయతీగా అన్నీ వాస్తవాలే చెబుతానని తెలిపారు. మద్యం విధాన కుంభకోణంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం...
Slider పశ్చిమగోదావరి

అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమే…

Satyam NEWS
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  సోమవారం మరొకసారి నోటీసులు జారీ చేసిందని, ఆయనను అరెస్టు చేయడం ఖాయమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్...
Slider సంపాదకీయం

అరెస్టు భయం: అధికార పార్టీలకు ఎంత కష్టం…..

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలకు ఒకే రకమైన ‘కష్టం’ రావడం చర్చనీయాంశం అయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కొట్లాడుతున్న బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఎంతో సఖ్యతగా ఉన్న వైసీపీలకు కష్టం...
Slider ముఖ్యంశాలు

కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు

Satyam NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె ఎమ్మెల్సీ కె. కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ విచారణకు పిలిచింది. ED రేపు అంటే...
Slider ప్రత్యేకం

అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల అరెస్టు  ఖాయం

Satyam NEWS
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల అరెస్టు తప్పనిసరని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు...
Slider సంపాదకీయం

సమస్యల వలయంలో చిక్కుకున్న కేజ్రీవాల్

Satyam NEWS
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది? ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న 33 శాఖల్లో 23 శాఖలు ఆధీనంలో ఉన్న ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వాటిని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమోదించారు కూడా....