గురజాల సిమెంటు ఫ్యాక్టరీలు తక్షణమే ఉత్పత్తి ప్రారంభించాలి
ప్రభుత్వ భూములు తీసుకుని ఇంకా ప్రాజెక్టులు చేపట్టని సిమెంట్ కంపెనీలపై వత్తిడి తీసుకువచ్చి ఫ్యాక్టరీలు ప్రారంభించేలా చేస్తామని గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలో సిమెంట్ ఫ్యాక్టరీల...