ఐఏఎస్ అధికారులపై అభిశంసన తిప్పిపంపిన జగన్ సర్కార్
అర్హులకు ఓటు హక్కు రాకుండా కుట్రపూరితంగా ప్రవర్తించారన్న కారణంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఇచ్చిన అభిశంసన ఉత్తర్వులను జగన్ సర్కార్ తిప్పికొట్టింది. ఇలా సీనియర్ ఐఏఎస్...