ప్రజాగాయకుడు గద్దర్ కొత్త పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో తన పార్టీ రిజిస్ట్రేషన్ గురించి గద్దర్ మాట్లాడారు. అంతకుముదు తెలంగాణ, ఏపీ...
తెలంగాణ తో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కీలక స్థానాల్లో...