మైదానంలో మళ్లీ స్టెప్పులేసిన కోహ్లీ
తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ స్టెప్పులేశాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్లో బౌలర్లను ఉత్సాహపరుస్తూ కాలు కదిపాడు. కాగా దక్షిణాఫ్రికాతో తొలిటెస్టులో కే ఎల్ రాహుల్ శతకం బాదిన...