27.7 C
Hyderabad
April 25, 2024 10: 47 AM

Tag : Challa Vamshichand Reddy

Slider ముఖ్యంశాలు

టీఆర్ఎస్ నాయకులను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి

Satyam NEWS
ప్రజల అవసరాలు పట్టని టీఆర్ఎస్ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ఊరూరా తిరగడం విడ్డురంగా ఉందని, ప్రజా సమస్యలు గాలికొదిలేసిన టీఆర్ఎస్ నాయకులను తరిమికొట్టాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు....
Slider ముఖ్యంశాలు

రాయలసీమ ఎత్తిపోతల టెండర్లు రద్దు చేయాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని, పాలమూరు-రంగా రెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి రాష్ట్ర...
Slider ప్రత్యేకం

శ్రమ దోపిడీకి పరాకాష్ట -తెలంగాణ ప్రభుత్వ దుశ్చర్య

Satyam NEWS
స్వపరిపాలనకై కలలుగని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, నేడు మరోసారి కేసీఆర్ వంచనతో పరిహాసం పాలైందని మాజీ శాసనసభ్యుడు, ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాలను వ్యాసరూపంలో పంపారు....
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ ముఖ్యమంత్రా? లేక కాంట్రాక్టర్ల బ్రోకరా?

Satyam NEWS
ఆగస్టు 5న ప్రతిపాదిత కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ఎగ్గొట్టడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన అదేరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని, ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకున్న...
Slider ముఖ్యంశాలు

ఆరోగ్య పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలం

Satyam NEWS
ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ కరువైందని, వైద్యం అందకపోవడం వల్ల సర్కారు దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆయన...
Slider మహబూబ్ నగర్

కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి

Satyam NEWS
కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమైనారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్ల కరోనా ఆటంబాంబుగా మారిందని ఆయన అన్నారు....