టీఆర్ఎస్ నాయకులను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి
ప్రజల అవసరాలు పట్టని టీఆర్ఎస్ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ఊరూరా తిరగడం విడ్డురంగా ఉందని, ప్రజా సమస్యలు గాలికొదిలేసిన టీఆర్ఎస్ నాయకులను తరిమికొట్టాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు....