ఆంధ్రాకు చెందిన వై ఎస్ షర్మిల తెలంగాణ వచ్చి రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆంధ్రాలో రెండేళ్ల కిందటి వరకూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు...
పింక్ డైమండ్ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు తొలి సారిగా స్పందించారు. పింక్ డైమండ్ పోయిందని అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తిని తిరిగి చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు...
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు చంద్రబాబు కు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు....
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం 20 నెలల్లో రూ.1.70లక్షల కోట్ల అప్పు చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడం మాని ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేశారని ఆయన...
రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శూన్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వాలంటీర్ లను ఏర్పాటు చేసి పెత్తందారీ విధానాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో...
మూడు రాజధానులను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు సమర్థిస్తున్నారన్న విషయం ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోందని వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నం మద్దెలపాలెంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయంలో...
కొందరు దుర్మార్గులు రాముడి శిరస్సును ఖండించిన విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్తున్న టీడిపి నాయకుడు ఎన్.చంద్రబాబునాయుడి పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పలురకాల అడ్డంకులు సృష్టించింది. అయినా ఆయన పర్యటన విజయవంతం అయింది. టీడీపీ...
అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ప్రజలు అంతా పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఉద్యమం ప్రారంభం అయి నేటికి 365 రోజులు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన అమరావతి...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడి నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహించిన ఒక కానిస్టేబుల్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం వద్ద అతను బందోబస్తు విధులు నిర్వహిస్తున్నాడు....
టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అయితే పార్టీ ఆదేశానుసారం ఓటేయాలని విప్ జారీ చేశారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు...