28.7 C
Hyderabad
April 20, 2024 07: 43 AM

Tag : Chief Justice of India

Slider జాతీయం

బాధ్యతలు స్వీకరించిన సీబీఐకి కొత్త చీఫ్‌

Satyam NEWS
సీబీఐ కొత్త డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సూద్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయన మే 2024లో పదవీ...
Slider జాతీయం

50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్

Satyam NEWS
దేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ తో ప్రమాణ...
Slider జాతీయం

తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ చంద్రచూడ్

Satyam NEWS
దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్‌ ప్రతిపాదించారు. CJI లలిత్ పదవీకాలం 8 నవంబర్ 2022తో ముగుస్తుంది. ఆయన...
Slider జాతీయం

తదుపరి చీఫ్ జస్టిస్ గా లలిత్ నియామకంపై రాష్ట్రపతి సంతకం

Satyam NEWS
దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకంపై సంతకం చేశారు. గత వారమే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్...
Slider జాతీయం

తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్

Satyam NEWS
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు ఆయన వారసుడిగా జస్టిస్ యూయూ లలిత్‌ను ఎన్నుకున్నారు. కొత్త సీజేఐగా జస్టిస్ లలిత్‌ను నియమించాలని ఆయన ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తుల...
Slider ప్రత్యేకం

Thanks: చీఫ్ జస్టిస్ రమణ చొరవతో పెరిగిన జడ్జిల సంఖ్య

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైకోర్టు విడిపోయాక బెంచీలు, జడ్జిల సంఖ్య పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి తాను లేఖలు రాశానని, కానీ, అవెప్పుడూ పెండింగ్ లోనే ఉండేవని సీఎం కేసీఆర్...
Slider జాతీయం

సీజేఐ కి స్వాగతం పలికిన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్

Satyam NEWS
శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళుతూ మార్గ మధ్యలో ఆగిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ కు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ స్వాగతం పలికారు....
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు

Satyam NEWS
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ దంపతులు నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సీజేఐ మీడియాతో మాట్లాడుతూ పరిశుభ్రత, సుందరీకరణకు...
Slider వరంగల్

తెలంగాణా ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసల జల్లు

Satyam NEWS
కాకతీయ రాజులు అందించిన ఘనమైన వారసత్వానికి దీటుగా హనుమకొండ నూతన కోర్టు భవనాలు తీర్చిదిద్దబడ్డాయి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకత ఉంది....
Slider ప్రత్యేకం

చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల నేపథ్యంలో జడ్జిల దూషణ కేసులో మరి కొందరి అరెస్టు

Satyam NEWS
జడ్జిలను తిట్టిన, కొట్టిన కేసుల్లో కూడా స్పందించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లో సీబీఐ అడుగు ముందుకు వేసింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు...