తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి హైకోర్టు తీర్పుతో ఏపి క్యాడర్ లో తిరిగి జాయిన్ అయిన సోమేశ్ కుమార్ కు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న శాఖను కేటాయించేందుకు ముఖ్యమంత్రి జగన్...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి ని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అస్వస్థులు కావడంతో ఇన్ చార్జి బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి కే. విజయానంద్కు అప్పగించారు. విజయానంద్ ప్రస్తుతం విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా...
త్వరలో పదవీకాలం ముగియ బోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈనెల 30తో...
ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం చర్యలు రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను, తిరుపతి అర్బన్ ఎస్ పిని, ఇద్దరు డిఎస్ పిలను, నలుగురు సిఐ...
కమిషనర్ ఉద్యోగులకు జీతాలూ ఇవ్వరు, వారి సర్వీసు నిబంధనలను యజమాయిషీ కూడా చేయరు. ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పని చేసేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కింద. అందువల్ల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ...
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం మరో మూడు నెలలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశం శుక్రవారం ఉత్తర్వులు జారీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ మరొక్క సారి తీవ్ర అసహనాన్ని ప్రదర్శించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో తనకు తెలియకుండా మంత్రి వర్గానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ రావడంపై కినుక వహించిన నీలం...
ఎన్నో ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు తిరిగి వచ్చిన ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. తన క్యాడర్ రాష్ట్రానికి అంకిత భావంతో సేవ చేసేందుకు చీఫ్...