డబుల్ ఇళ్ల శంకుస్థాపన.. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం చిమ్మాపూడి గ్రామంలో రూ.1.51 కోట్లతో నిర్మించనున్న30-డబూల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లె...