లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద గల్వాన్ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 2020 లో భారత సైనికులకు చైనా సైన్యంతో ఇక్కడ రక్తపాత ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. జూన్...
భారత్ – చైనా సరిహద్దుల్లో నిన్నటి వరకూ ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున రాజ్యమేలాయి. పెద్ద యుద్ధమే వస్తుందని ఒక సమయంలో అందరం భయపడ్డాం. ఇరు దేశాల మధ్య అనేక దశల్లో శాంతి చర్చలు జరిగాయి....
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అవుతున్న తరుణంలో భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తూర్పు లడఖ్ సెక్టార్ లోని గోగ్రా-హాట్స్ప్రింగ్స్ ప్రాంతంలోని...
ఆరు నెలలగా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రపంచం మరో యుద్ధాన్ని భరించగలదా? అయితే తైవాన్ చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు సైనిక ఘర్షణకు అవకాశం కల్పిస్తున్నాయి. తైవాన్కు ప్రపంచంలోని...
సరిహద్దు సమస్యలను తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నిస్తుంటే ఆ సమస్యలను పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడమే చైనాతో ప్రాథమిక సమస్య అని...
చైనా బుద్ధి మారదని చెప్పడానికి తాజా పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి. భారత సరిహద్దుల్లో ఏదో విధంగా అలజడి సృష్టించడం, తన ఉనికిని కాపాడుకోవడం ఆ దేశపు కుటిల విదేశాంగ విధానంలో భాగమేనని చెప్పాలి. ఇరు...
గాల్వాన్ లోయలో భారత సైనికులతో చైనా వాళ్లు తలపడ్డ ముష్టి యుద్ధం గుర్తున్నదా? అందులో భారత్ కు చెందిన 20 మంది వీరజవాన్లు అమరులయ్యారు. దేశం మొత్తాన్ని అప్పటిలో ఆందోళనలో ముంచెత్తిన ఈ సంఘటనలో...
దాదాపు రెండున్నర నెలల అనంతరం భారత్ చైనాల మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. లద్దాక్ లో ఏర్పడిన ప్రతిష్టభన పరిష్కరించుకోవడం కోసం భారత్ చైనా సైనిక అధికారుల మధ్య రెండున్నర నెలల కిందట చర్చలు...
‘‘భారత దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లో తల దించుకునేలా చేయను’’ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు గుర్తుందా? అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. అరుణాచల్ ప్రదేశ్ లో భారత సరిహద్దుకు 4.5 కిలోమీటర్లు...
జమ్మూ కాశ్మీర్ లో భారత ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఈ ప్రాంతంలో అశాంతి ప్రబలుతోందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఏకపక్షంగా భారత్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కాశ్మీర్ లో...