31.7 C
Hyderabad
April 19, 2024 02: 19 AM

Tag : China troops

Slider జాతీయం

Viral video  : గల్వాన్ లోయలో భారత సైనికుల క్రికెట్

Satyam NEWS
లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద గల్వాన్ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 2020 లో భారత సైనికులకు చైనా సైన్యంతో ఇక్కడ రక్తపాత ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. జూన్...
Slider ప్రపంచం

వెనకడుగు: చైనా చర్యల్ని నమ్మ వచ్చా?

Satyam NEWS
భారత్ – చైనా సరిహద్దుల్లో నిన్నటి వరకూ  ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున రాజ్యమేలాయి. పెద్ద యుద్ధమే వస్తుందని ఒక సమయంలో అందరం భయపడ్డాం. ఇరు దేశాల మధ్య అనేక దశల్లో శాంతి చర్చలు జరిగాయి....
Slider ప్రపంచం

తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరించుకున్న భారత్ చైనా

Satyam NEWS
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అవుతున్న తరుణంలో భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తూర్పు లడఖ్ సెక్టార్ లోని గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలోని...
Slider ప్రపంచం

తైవాన్ చైనా: మరో యుద్ధం దిశగా ముందడుగు

Satyam NEWS
ఆరు నెలలగా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రపంచం మరో యుద్ధాన్ని భరించగలదా? అయితే తైవాన్ చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు సైనిక ఘర్షణకు అవకాశం కల్పిస్తున్నాయి. తైవాన్‌కు ప్రపంచంలోని...
Slider జాతీయం

సరిహద్దులో ఉద్రిక్తత పెంచడమే చైనా ఉద్దేశ్యం

Satyam NEWS
సరిహద్దు సమస్యలను తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నిస్తుంటే ఆ సమస్యలను పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడమే చైనాతో ప్రాథమిక సమస్య అని...
Slider ప్రపంచం

చైనా బుద్ధి వంకర: ఎంతకీ మారని నైజం

Satyam NEWS
చైనా బుద్ధి మారదని చెప్పడానికి తాజా పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి. భారత సరిహద్దుల్లో ఏదో విధంగా అలజడి సృష్టించడం, తన ఉనికిని కాపాడుకోవడం ఆ దేశపు కుటిల విదేశాంగ విధానంలో భాగమేనని చెప్పాలి. ఇరు...
Slider ప్రపంచం

మరణాలపై అబద్ధాలు చెప్పిన దుష్ట చైనా

Satyam NEWS
గాల్వాన్ లోయలో భారత సైనికులతో చైనా వాళ్లు తలపడ్డ ముష్టి యుద్ధం గుర్తున్నదా? అందులో భారత్ కు చెందిన 20 మంది వీరజవాన్లు అమరులయ్యారు. దేశం మొత్తాన్ని అప్పటిలో ఆందోళనలో ముంచెత్తిన ఈ సంఘటనలో...
Slider ప్రపంచం

లద్దాక్ పై మళ్లీ మొదలైన భారత్ చైనా సైనికాధికారుల చర్చలు

Satyam NEWS
దాదాపు రెండున్నర నెలల అనంతరం భారత్ చైనాల మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. లద్దాక్ లో ఏర్పడిన ప్రతిష్టభన పరిష్కరించుకోవడం కోసం భారత్ చైనా సైనిక అధికారుల మధ్య రెండున్నర నెలల కిందట చర్చలు...
Slider జాతీయం

A big question to Prime Minister: మోడీ ఇదేం పని?

Satyam NEWS
‘‘భారత దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లో తల దించుకునేలా చేయను’’ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు గుర్తుందా? అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. అరుణాచల్ ప్రదేశ్ లో  భారత సరిహద్దుకు  4.5 కిలోమీటర్లు...
Slider ప్రపంచం

కాశ్మీర్ లో భారత్ తీసుకునే చర్యలకు పాక్ అభ్యంతరం

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ లో భారత ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఈ ప్రాంతంలో అశాంతి ప్రబలుతోందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఏకపక్షంగా భారత్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కాశ్మీర్ లో...