31.7 C
Hyderabad
April 24, 2024 23: 08 PM

Tag : Chittoor District

Slider చిత్తూరు

చిత్తూరు జిల్లాలో ఒక్కరోజే ఐదుగురు యువతుల అదృశ్యం

Bhavani
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గురువారం ఒక్క రోజే ఐదుగురు యువతులు అదృశ్యం అవ్వడం కలకలం రేపింది. తిరుపతి ఒజిలికి చెందిన నందిని, కుప్పం పట్టణానికి చెందిన రమ్య, మరో యువతి కీర్తి, కేవీ పల్లెకు...
Slider చిత్తూరు

ఆడపిల్ల పుట్టిందని భార్యను చిత్ర హింసలు పెట్టిన హోం గార్డ్

Bhavani
ఆడపిల్లలకు జన్మ ఇచ్చిందని భార్యను నెల రోజులుగా గదిలో నిర్భంధించి, చిత్ర హింసలు పెట్టిన అమానవీయ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగులోకి వచ్చింది. భార్యను చిత్ర హింసలకు గురిచేసింది RTCలో పనిచేసే హోం...
Slider చిత్తూరు

చిట్టీల పేరుతో మోసం

Satyam NEWS
చీటిల పేరుతో కొంత కాలం ప్రజలను నమ్మించడం, తరువాత బోర్డ్ తిప్పేయడం, పరారీ కావడం సాధారణంగా జరుగుతున్న సంఘటనలే. అయినా మోసపోవడం ప్రజల వంతు. మోసం చేయడం మోసగాళ్ళ నైజం. ఇదే విషయం పలమనేరులో...
Slider చిత్తూరు

చిత్తూరు జిల్లాలో వాలంటీర్ ఆత్మహత్య

Bhavani
తీసుకున్న అప్పు ఇవ్వకపోగా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ సూసైడ్‌ నోట్‌ రాసి వాలంటీర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా 11వ వార్డు జోగులకాలనీలో జరిగింది. 11వ వార్డు జోగులకాలనీకి చెందిన శరవణ వార్డు...
Slider చిత్తూరు

సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నాం

Satyam NEWS
విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్న వ్యక్తి సీఎం జగన్‌ అని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి తారకరామ స్టేడియంలో గురువారం జరిగిన విద్యా దీవెన సొమ్ము జమ...
Slider చిత్తూరు

చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ

Satyam NEWS
చిత్తూరు జిల్లా తంబళ్ల పల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అదే పార్టీకి చెందిన తంబళ్ల పల్లి కిచెందిన వైసిపి...
Slider చిత్తూరు

తిరుపతిలో విషాదకర ఘటన: నవవధువు దుర్మరణం

Satyam NEWS
కర్ణాటక రాష్ట్రం రాయచూరు నుంచి ఒక కుటుంబానికి చెందిన ఏడుగురు తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుండగా అనుకోని దుర్ఘటన జరిగింది. చిత్తూరు జిల్లా తిరుపతి వెస్ట్ చర్చి వద్ద  నున్న అండర్ బ్రిడ్జి వద్ద...
Slider ప్రత్యేకం

గ్రామ స‌చివాల‌యంలో ‘మ‌న్మ‌ధ రాజా’ సాంగ్‌…

Satyam NEWS
గ్రామ సచివాలయాలు ఉన్నది ఎందుకు పాలన ప్రజలకు చేరువ చేయడానికి. అంతే కదా? కాదు అంటున్నారు ఈ గ్రామ సచివాలయ సిబ్బంది. స‌చివాల‌యం ఉన్నది ‘మ‌న్మ‌ధ రాజా’ సాంగ్‌ వేసుకోవడానికి అని వారంటున్నారు. అంతే...
Slider చిత్తూరు

దేవుని దర్శనాల పేరుతో ఎమ్మెల్యేల దోపిడీ

Satyam NEWS
వైకాపా ఎమ్మెల్యేలు కొంతమంది తిరుమల శ్రీవారి దర్శనాల పేరుతో భక్తులను మోసంచేసి లక్షలు దోచు కుంటున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కొవిడ్ సమస్య వల్ల...
Slider చిత్తూరు

తుపాకీతో కాల్చుకుని ఆర్.పి.ఎస్.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Satyam NEWS
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బారక్స్ లో డ్యూటీలో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ఆదివారం తెల్లవారుజామున 4:15గంటలకు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లాకు...