దళిత సంఘాల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా
కోర్టు వివాదం లో ఉన్న భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా పనులు చేస్తూ, దళితులు, మహిళలు,పిల్లలు అని చూడకుండా పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్ళడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కే.వి.పీ.యస్. జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున...