38.2 C
Hyderabad
April 25, 2024 13: 45 PM

Tag : CITU Hujurnagar

Slider నల్గొండ

రైస్ మిల్ డ్రైవర్ల జీతభత్యాల విషయంలో యాజమాన్యం స్పందించాలి

Satyam NEWS
కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటాలే శరణ్యమని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కార్మికులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  CITU కార్యాలయంలో రైస్...
Slider నల్గొండ

రైతుల పోరాటం మరో జాతీయ పోరాటంలా ఉంది

Satyam NEWS
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తీవ్ర చలి, భారీ వర్షంలో ఆందోళన చేస్తున్న రైతుల పోరాటం మరో జాతీయ పోరాటంగా ఉందని, మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని...
Slider నల్గొండ

శిల్ప కళ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్ష ఎన్నిక

Satyam NEWS
తెలంగాణ శిల్పకళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు, కో- ఆప్షన్ సభ్యులను మంగళవారం స్థానిక CITU కార్యాలయంలో ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్...
Slider నల్గొండ

కొలిక్కి రాని చర్చలు- వాయిదాపడిన సమావేశం

Satyam NEWS
రైస్ మిల్లర్స్ అసోసియేషన్  ప్రతినిధులు, కార్మిక యూనియన్ ప్రతినిధులు చర్చలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రైస్ మిల్ డ్రైవర్ల జీతబత్యాలు పెంచడంపై రెండో దఫా చర్చలు జరిగాయి....
Slider నల్గొండ

రైస్ మిల్లులో పనిచేసే దినసరి కూలీల వేతనాలు పెంచాలి

Satyam NEWS
దేశ రాజధాని  ఢిల్లీ నగరంలో రైతులు అందోళన చేస్తూ 40 రోజులు నుండి  రోజుకొకరు చొప్పున 40 మంది మృతి చెందినా బిజెపి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరని, వారి సమస్యలు వెంటనే పరిష్కారం...
Slider నల్గొండ

జనవరి 7న చలో కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేయాలి

Satyam NEWS
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన కార్మిక 4 కోడులు, 3 వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, అందుకు ఈనెల జనవరి 7న, చలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు...
Slider నల్గొండ

రైతులను రక్షించండి దేశాన్ని కాపాడండని ప్రతిజ్ఞ చేసిన కార్మిక సంఘాలు

Satyam NEWS
భారతదేశాన్ని, భారతదేశ రైతులను కాపాడుకుందాం, భారతీయులందరూ ఐక్యంగా పోరాటంలో పాల్గొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన మోడీ 3 వ్యవసాయ చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లుగా తెచ్చిన నూతన కార్మిక చట్టాలు తక్షణమే...
Slider నల్గొండ

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలి

Satyam NEWS
దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని రైతులకు సంఘీభావంగా తెలంగాణ రైతు సంఘాలు పిలుపులో భాగంగా డిసెంబర్ 30న చలో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున కార్మికవర్గం కదిలి రావాలని సి ఐ టి యు...
Slider నల్గొండ

ఆటో కార్మికులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్ధిక సాయంతో ఆదుకోవాలి

Satyam NEWS
ఆటో కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేసినాయని,నెలకి మూడు నాలుగు మార్లు డీజిల్, పెట్రోల్ ,గ్యాస్ ధరలు పెంచడంతో వీరి జీవన పరిస్థితులు అయోమయంగా తయారైందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి...
Slider నల్గొండ

సంఘీభావ నిధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

Satyam NEWS
దేశ రాజధాని ఢిల్లీలో వ్యవసాయ చట్టాలని రద్దు చేసేదాకా ఢిల్లీ  వదిలేది లేదని గత 25 రోజుల నుండి ఆందోళన చేస్తున్న వారికి CITU ఆధ్వర్యంలో సంఘీభావ నిధి వసూలు కి ప్రజలు, కార్మికులు,...