రైల్వేల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ధర్నా
నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీరించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, ప్యాసింజర్ ట్రైన్స్ కొనసాగించాలని, రైల్వేలను పటిష్టం చేయాలని, ఉద్యోగుల...