37.2 C
Hyderabad
April 19, 2024 14: 32 PM

Tag : CITUC

Slider పశ్చిమగోదావరి

రైల్వేల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ధర్నా

Satyam NEWS
నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీరించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, ప్యాసింజర్ ట్రైన్స్ కొనసాగించాలని, రైల్వేలను పటిష్టం చేయాలని, ఉద్యోగుల...
Slider ఆదిలాబాద్

సమస్యల పరిష్కారం కోసం పంచాయితీ కార్మికుల నిరసన

Satyam NEWS
గ్రామ పంచాయతి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆసిఫాబాద్ జిల్లా నాయకులు, పంచాయతీ కార్మికులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలు...
Slider మహబూబ్ నగర్

ఘనంగా రెండవ రోజు మేడే వారోత్సవాలు

Satyam NEWS
సిఐటియు వనపర్తి జిల్లా కార్యాలయంలో రెండవ రోజు మేడే వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం వర్షం వచ్చిన పట్టుదలతో రెండవ రోజు మేడే వారోత్సవాలు పాట –  మాట కార్యక్రమంలో పాటల పోటీ, ఉపన్యాస...
Slider ముఖ్యంశాలు

ఏప్రిల్ 5 ఛలో ఢిల్లీ… సీఐటీయూ పిలుపు…!

Satyam NEWS
కార్మిక,కర్షక హ క్కుల కోసం ఏప్రిల్ 5 న ప్రజా సంఘాలు చేపట్టిన మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు,రైతులు,వ్యవసాయ కార్మికులు,కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సి...
Slider శ్రీకాకుళం

అక్రమంగా మూసేసిన నీలమ్ జ్యూట్ మిల్లు తెరవాలి

Satyam NEWS
అక్రమంగా మూసివేసిన నీలమ్ జ్యూట్ మిల్లు తెరిపించాలని కార్మికులకు ఆరు రోజులు క్యాజువల్ లీవులు కొనసాగించాలని సిఐటియు అనుబంధ నీలమ్ జ్యూట్ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ముద్దాడ నాగేశ్వర...
Slider ముఖ్యంశాలు

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కల్వకుర్తి నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టర్...
Slider నల్గొండ

బిజెపి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టండి: సిఐటియు

Satyam NEWS
గ్రామీణ ప్రజలకు విస్తృత సేవలను అందిస్తున్న తపాలా శాఖను ప్రైవేటుపరం చేసి,కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టి,తపాలా శాఖను కాపాడాలని,ఆగస్టు 10వ,తేదీన జరిగే సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు...
Slider నల్గొండ

కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత,కనీస వేతనం అమలు చేయాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండలం రాంపురం సిమెంట్ పరిశ్రమలలో నుటికి 70 నుంచి 80 శాతం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి బోనస్, గ్రాడ్యుటీ,ఉద్యోగ భద్రత లేదని,కనీస వేతనాలు కూడా ఇవ్వటం లేదని సిఐటియు...
Slider నల్గొండ

ఇళ్ళు లేనివారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య...
Slider నల్గొండ

కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలి: సి ఐ టి యు

Satyam NEWS
ఈనాడు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని సోమవారం పనులు బందు చేసి గేటు ముందు ఆందోళనకి దిగిన కార్మికుల న్యాయమైన కోర్కెలను తక్షణమే పరిష్కరించాలని...