కడుపు మండిన కాంట్రాక్టర్ ఏం చేశాడో తెలుసా?
పశ్చిమగోదావరిజిల్లా ఏలూరుకు సమీపంలో ఉన్న ఒక గ్రామంలో నూతనంగా ఆధునిక హంగులతో ఒక కాంట్రాక్టర్ సచి వాలయాన్ని నిర్మించాడు. ఆ సచివాలయం నిర్మించడానికి కాంట్రాక్టర్ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సచివాలయం ప్రారంభోత్సవం కూడా...